Chandrababu Naidu Kandukuru Meeting : టీడీపీ అధినేత కందుకూరు పర్యటనలో తీవ్ర విషాదం | ABP Desam

చంద్రబాబు నాయుడు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. సభకు భారీగా జనం రావటంతో ఒక్కసారిగా తోపులాట జరిగింది. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలోనే తోపులాట జరిగి ప్రమాదవశాత్తు కాలువలోకి పడిపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola