RK Roja on Chandrababu Naidu : కుప్పంలో పోటీపై భువనేశ్వరి కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి రోజా
ABP Desam
Updated at:
22 Feb 2024 10:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పనైపోయిందన్నారు మంత్రి ఆర్కే రోజా. ఆయన విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చిందని ఆ విషయాన్ని ఆయన సతీమణి భువనేశ్వరే స్వయంగా వెల్లడించారన్నారు.