రాయలసీమ నేతలకు విద్యార్థి జేఏసీ హెచ్చరిక..!
శ్రీ భాగ్ ఒప్పందం ఉల్లంఘించి ,నీళ్లు, నిధులు, నియామకాలు విషయంలో రాయలసీమ కు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని రాయలసీమ విద్యార్థి జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర అడ్డుకుంటామని హెచ్చరించింది.