Godavari Floods : ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీకి అధికారుల సమాయత్తం | DNN | ABP Desam

Continues below advertisement

భారీ వర్షాల కారణంగా గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటి మట్టం 14.40 అడుగులకు చేరింది. ఈ క్రమంలో 13.66 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి చేరుతోంది. వరద ఉధృతి పెరుగుతున్న కారణంగా అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram