CM Jagan Review on Floods : గోదావరికి భారీగా పెరుగుతున్న వరద ఉద్ధృతి | ABP Desam

Continues below advertisement

AP లో గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం జగన్ ఏరియల్ వ్యూ ద్వారా సమీక్షించారు. ఏపీ నుంచి ఛత్తీస్ ఘ‌డ్, ఒడిషా రాష్ట్రాలకు రాక‌పోక‌లు నిలిచిపోయాయి.తాడేప‌ల్లిలోని క్యాంపు కార్యాయంలో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram