Minister RK Roja Vahana mitra : మోదీ కూడా అప్పులు చేస్తున్నారు...ఆటో తోలిన రోజా..! | ABP Desam
ABP Desam
Updated at:
15 Jul 2022 09:55 PM (IST)
రోడ్లు వేసిన టీడీపీని ప్రశ్నించకుండా పవన్ కల్యాణ్ ఎవరి కోసం డిజిటల్ క్యాంపెయిన్ లు చేస్తున్నారని మంత్రి ఆర్కే రోజా ప్రశ్నించారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన వైఎస్ఆర్ వాహనమిత్ర కార్యక్రమంలో రోజా పాల్గొన్నారు. ఆటో, రిక్షా, టాక్సీ, వాహనదారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు.