Raja Singh Ram Navami Shobha Yatra| శ్రీరామనవమి శోభయాత్రలో ఫుల్ జోష్ లో రాజాసింగ్ | ABP Desam

Raja Singh Ram Navami Shobha Yatra | శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్ లోని ధూల్ పేట్ లో ఘనంగా శోభయాత్ర నిర్వహిస్తున్నారు. గోషమహల్ ఎమ్మేల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శోభయాత్ర ఘనంగా ముందుకు సాగుతోంది. రాముడి పాటలతో భక్తులు, కుర్రాళ్లంతా ఊగిపోతున్నారు. రాజాసింగ్ స్వయంగా మైక్ అందుకుని రాముడి పాటలు పాడుతూ... భక్తుల్లో జోష్ నింపుతున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola