Rahul Gandhi Bharat Jodo Yatra in AP : ఏపీలో అడుగుపెట్టిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ | ABP Desam

Continues below advertisement

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభమైంది. ఇప్పటికే ఓ సారి అనంతపురం జిల్లాలో అడుగు పెట్టి కర్ణాటకలో పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ...ఇప్పుడు నాలుగు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ లో పాదయాత్ర చేయనున్నారు. పూర్తి షెడ్యూల్ ఇదే.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola