Raghu Rama krishnam Raju Tirumala | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రఘురామకృష్ణంరాజు | ABP Desam
ABP Desam
Updated at:
24 Apr 2024 02:46 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసీఎం జగన్ పై గులకరాయితో దాడి ఘటన ఓ అభూత కల్పన అన్నారు ఉండి ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణంరాజు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ దాడి ఘటనపై కౌంటర్లు విసిరారు.