Puvvada Ajay Comments on Polavaram: విలీన మండలాలను తెలంగాణలో కలపాలని పువ్వాడ డిమాండ్| ABP Desam
ABP Desam
Updated at:
19 Jul 2022 03:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి ఉందని, ఇటీవలి వరదకు అదే కారణమని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. ఏపీలో విలీనమైన 5 మండలాలు, భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు.