Punganur Ramachandra Yadav | ఏపీ హైకోర్టును ఆశ్రయించిన పుంగనూరు రామచంద్రయాదవ్ | ABP Desam
ABP Desam
Updated at:
03 May 2024 09:22 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏపీ ఎన్నికల వేడిని రాజేస్తున్న పుంగనూరు వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. తనపై పోలీసుల చర్యలను అడ్డుకోవాలని కోరుతూ బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్రయాదవ్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మరి ఈ పిటీషన్ పై హైకోర్టు ఏం చెప్పింది..ఈ వీడియోలో చూసి తెలుసుకోండి.