Pension Scam in Palnadu : పల్నాడు జిల్లాలో చనిపోయిన వ్యక్తికి రెండు దశాబ్దాలుగా పెన్షన్ | ABP Desam

పల్నాడు జిల్లాలో జరుగుతున్న పెన్షన్ మోసాన్ని ఓ మహిళ బయటపెట్టింది. జిల్లాలోని దొడ్లేరు గ్రామానికి చెందిన పారా కిరీటి 22ఏళ్ల క్రితం కన్నుమూశారు. ఆయన కుమారుడు పారా థామస్ తన తండ్రికి సమాధిని కూడా నిర్మించాడు. అయినా 22 ఏళ్లుగా కిరీటికి పెన్షన్ వస్తూనే ఉంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola