Parvathipuram AmmaVari Temple : ఇప్పల పోలమ్మ ఆలయానికి పోటెత్తుతున్న భక్తులు | ABP Desam
ABP Desam
Updated at:
09 Aug 2022 12:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppManyam జిల్లా Parvathipuram లో అమ్మవారి ఆలయం నుంచి గజ్జెల శబ్దాలు వినిపించటం స్థానికంగా కలకలం రేపింది. ఇప్పల పోలమ్మ ఆలయం నుంచి గజ్జెల శబ్దాలు విన్న భక్తులు ఇరుగుపొరుగు చెప్పటంతో రాత్రికి ఆలయానికి భారీగా భక్తులు చేరుకున్నారు. చేసేది ఆలయ అర్చకులు అమ్మవారిని గుడిని మూసేశారు. గేటు బయట నుంచి గజ్జెల శబ్దం వినిపిస్తోందంటూ చెబుతున్నారు భక్తులు