Tenali School Students : ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కోసం తెనాలి విద్యార్థులు | ABP Desam

అజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా గుంటూరు జిల్లా తెనాలిలో పాఠశాల విద్యార్థులు వినూత్న ప్రదర్శన నిర్వహించారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏళ్లయిందనేందుకు సంకేతంగా తెనాలిలోని నెహ్రునికేతన్ పాఠశాల విద్యార్థులు భారత్ 75 అనే అక్షరాలుగా కూర్చున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola