చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్

NTR Cine Vajrotsavam: సీనియర్ ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించారు. విజయవాడ మురళీ రిసార్ట్స్‌లో ఈ  వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. జ్యోతి ప్రజ్వలన చేసి సినీ వజ్రోత్సవ వేడుకలను ఏపీ సీఎం చంద్రబాబు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు పెద్దఎత్తున హాజరయ్యారు. ఎన్టీఆర్ తో పని చేసిన సీనియర్ హీరోయిన్లు జయప్రద, నటి ప్రభ, నిర్మాత దగ్గుబాటి సురేశ్ బాబు సహా పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఎన్టీఆర్‌ను గుర్తు చేసుకుంటూ తెలుగువారికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. విజయవాడ అంటే ఎన్టీఆర్‌కు ఎనలేని ప్రేమని ఆమె చెప్పారు. నటనకే నటన నేర్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని జయప్రద కొనియాడారు.                           

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola