New Vande Bharat Trains For Telugu States | 10 కొత్త వందే భారత్ లకు ప్రధాని మోదీ పచ్చజెండా | ABP

Continues below advertisement

కొద్దిరోజుల్లో తెలుగు రాష్ట్రాలకు కొత్తగా రెండు వందే భారత్ రైళ్లు వస్తున్నాయి. ఇప్పటికే ఓ వందే భారత్ రైలు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్తుండగా..మరో రెండు అదనంగా రానున్నాయి. అయితే ఏ యే స్టేషన్ల మధ్య ఈ కొత్త రైళ్లు తిరుగుతాయి..ఎక్కడి ప్రయాణికులకు ఇది లాభం..ఈ వీడియోలో చూసేయండి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram