ABP News

MLA Warning To Journalist : విలేకరికి ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి వార్నింగ్..

Continues below advertisement

వరదల్లో కూడా రాజకీయం చేయడం ఆ పేపర్ కి మాత్రమే చెల్లిందని తీవ్రంగా మండిపడ్డారు కోవూరు వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. తప్పుడు రాతలు రాస్తే జాగ్రత్త.. నువ్వు నీ ఫ్యామిలీ కోవూరు నియోజకవర్గంలో ఉండలేరు అంటూ ఓ విలేకరిని హెచ్చరించారు. వరద సహాయక చర్యల్లో తాము ముమ్మరంగా పాల్గొంటుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు కనపడ్డం లేదని ఓ మీడియాలో వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో తాను హాజరైతే తప్పుడు రాతలు రాశారని అన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola