Nellore Roads Protest: బురద రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపిన టీడీపీ నాయకులు
ABP Desam
Updated at:
04 Oct 2022 04:18 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆంధ్రప్రదేశ్ రోడ్ల పరిస్థితిపై నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు వినూత్నంగా ఆందోళన తెలిపారు. కావలి-తుమ్మలపెంట రహదారిలో గుంతల్లో చేరిన బురదనీటిలో పార్టీ నాయకులు బైఠాయించారు. కొందరు నేతలు బురదలో పొర్లుదండాలు పెట్టారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు.