వైరల్ గా మారిన ఎంపీడీవో సుస్మితారెడ్డి ఆడియో..!
Continues below advertisement
ఓటీఎస్ పై నెల్లూరు జిల్లా మర్రిపాడు ఎంపీడీవో సుస్మితా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యాలు చేసారు. ఓటీఎస్ కట్టనివారికి ప్రభుత్వ పథకాలకు సంతకాలు చేయోద్దంటూ క్రిందస్దాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. ఎంపీడీవో ఆడియో వైరల్ అవ్వడంతో కలెక్టర్ షోకాజ్ నోటీసులు జారీచేసారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement