Nellore MLA Anam Ramanarayan Reddy : ప్రాజెక్ట్ కట్టామా..పనులు చేశామా అన్న ఆనం | DNN | ABP Desam

మాజీ మంత్రి..వెంకటగిరి వైస్సార్సీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓట్లు అడిగే సమయంలో ప్రాజెక్ట్ లు కడతామంటూ ప్రజల్ని నమ్మించామని, కానీ మూడేళ్లలో దానికి సంబంధించిన పనులు మొదలు పెట్టలేకపోయామని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola