Nellore News: సూక్ష్మ కళలో సిద్ధహస్తుడు.. నెల్లూరు ముసవీర్..

నెల్లూరు నగరానికి చెందిన ముసవీర్ కంటికి కనిపించనంత సూక్ష్మమైన బంగారు వస్తువుల్ని, జ్ఞాపికలను తయారు చేస్తారు.  ఈ సూక్ష్మ కళలో నెల్లూరు జిల్లాకే కాదు, ఆయన ఆంధ్రప్రదేశ్ కే ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక సూక్ష్మ స్వర్ణ కళాకారుడు ముసవీర్ ఒక్కరే కావడం విశేషం. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola