ప్రైవేట్ ఆసుపత్రికి బాలిక తరలింపు, నిందితుడికి శిక్ష పడేలా చూస్తామన్న మంత్రి
నెల్లూరు జిల్లాలో యాసిడ్ అటాక్ కు గురైన బాలికను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆమెపై మేనమామ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని చెబుతున్నా..... బాలిక తండ్రి మాత్రం అతని పేరు చెప్పడం లేదు.