Nara Lokesh Yuvagalam padayatra |నారా లోకేశ్ తో కలిసి పాదం కలిపిన బాలయ్య చిన్న కూతురు | ABP Desam

నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. నూజీవిడు నియోజకవర్గంలో లోకేశ్ తో కలిసి పాదం కలిపారు బాలయ్య చిన్న కూతురు తేజస్విని. ఆమెతో పాటు భర్త శ్రీ భరత్ కూడా యువగళం పాదయాత్రలో పాల్గొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola