Nara Lokesh Yuvagalam Padayatra | ఎండ, వాన, వరదలు వచ్చినా..యువగళం ఆగే ప్రసక్తే లేదు | ABP Desam

ఎండ, వాన, వరదలతో సంబంధం లేకుండా యువగళం పాదయాత్ర కొనసాగుతుందని నారా లోకేశ్ అన్నారు. ఒంగోలులు బీసీ సదస్సులో పాల్గొన్న నారా లోకేశ్... యువత ఆశయాలు నెరవేరాలంటే టీడీపీ అధికారంలోకి రావాలన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola