Nara Lokesh With Prashant Kishor : ప్రశాంత్ కిశోర్ కోసం లోకేష్ ప్రత్యేక విమానం | ABP Desam

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కోసం హైదరాబాద్ నుంచి పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ విజయవాడకు వచ్చారు. ఆయన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో కలిసి రావటం సంచలనంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola