Nara lokesh Visits PES Hospital : తారకరత్నను బెంగుళూరుకు తరలించిన వైద్యులు | DNN | ABP Desam

కుప్పం యువగళం పాదయాత్రలో గుండె పోటుకు గురై పీఈఎస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు నారా లోకేష్ వచ్చారు. మొదటి రోజు పాదయాత్రను ముగించుకున్న తర్వాత పీఈఎస్ కు వచ్చిన లోకేష్ తారకరత్నను చూసి వైద్యులతో మాట్లాడారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola