Nara Lokesh Speech At Mahanadu: కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి నారా లోకేష్ ప్రసంగం | ABP Desam
Ongole లో జరిగిన మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్... పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని రోజులుగా మహానాడు ఏర్పాట్లలో ఉన్న లోకేష్ కు గొంతు నొప్పి వచ్చేంతవరకు ప్రసంగం కొనసాగించి అర్ధంతరంగా ఆపేశారు.