Nara Lokesh on JC Prabhakar Reddy : శంఖారావం సభలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై లోకేశ్ | ABP Desam
శంఖారావం సభలో నారా లోకేశ్ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాట్లాడారు. తనకంటే జేసీపైనే చాలా కేసులు పెట్టారన్నారు లోకేశ్.
శంఖారావం సభలో నారా లోకేశ్ టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై మాట్లాడారు. తనకంటే జేసీపైనే చాలా కేసులు పెట్టారన్నారు లోకేశ్.