Nara Lokesh Met President of India : రాష్ట్రపతి భవన్ కు చేరిన చంద్రబాబు అరెస్ట్ అంశం | ABP Desam

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్ట్ పై రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు నారా లోకేష్. టీడీపీ ఎంపీలు కేశినేనినాని, గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రతో కలిసి రాష్ట్రపతి ద్రౌపదిముర్మును లోకేష్ కలిశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola