Nara Lokesh Meeting Mangalagiri People | మంగళగిరి ప్రజలతో నారా లోకేష్ సమావేశం | ABP Desam

Continues below advertisement

అధికారంలోకి వచ్చాక అమరావతి రాజధాని పనులను యుద్ధ ప్రాతిపదికన చేపడతామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గం కృష్ణాయపాలెం వాసులతో యువనేత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... జగన్ ప్రభుత్వం అమరావతి పనులు కొనసాగించి ఉంటే లక్షమందికి ఉపాధి అవకాశాలు లభించేవన్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram