Nara Chandrababu naidu Tirumala : సతీసమేతంగా తిరుమల శ్రీవారి దర్శనంలో చంద్రబాబు | ABP Desam

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్కిల్ డెవల్ప్మెంట్ కేసులో బెయిల్ పొందిన తర్వాత తిరుమలకు తొలిసారిగా వచ్చిన చంద్రబాబు..ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola