Nara Chandra Babu Naidu: రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలన్నీ నాశమయ్యాయి..!|ABP Desam

CM Jagan దేశచరిత్రలో పాలసీలే తీసుకురాని ఏకైక సీఎం అని TDP అధినేత Chandra Babu Naidu అన్నారు. రాష్ట్రంలో రాజ్యంగ వ్యవస్థలన్నీ CM Jagan నాశనం చేశారన్న చంద్రబాబు...అభివృద్ధి అనే పదం ఏరంగంలోనూ వినపడటం లేదని విమర్శించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola