Nara Bhuvaneshwari on Kuppam House : కుప్పంలో పర్యటించిన నారా భువనేశ్వరి | ABP Desam
ప్రతీ పేదవాడికి ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకెళ్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు.