Nadendla Manohar: మూడేళ్ల నుంచి సీఎం జగన్ ఒక్క ప్రెస్ మీటైనా పెట్టారా..?| ABP Desam

CM Jagan పై Janasena PAC Chairman Nadendla Manohar ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మరే సమస్యలు లేనట్లు సినీ వివాదాలపై సీఎం కాలం గడుపుతున్నారని నాదెండ్ల ఆరోపించారు. సంవత్సరాలుగా Amravthi farmers ఆందోళన చేస్తుంటే సీఎం జగన్ కు పట్టదా అని ప్రశ్నించారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola