Mudrgada Padmanabham Joined in YSRCP | సీఎం జగన్ సమక్షంలో వైసీపీ చేరిన ముద్రగడ | ABP Desam

కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరారు. కిర్లంపూడి నుంచి కుమారుడు గిరి సన్నిహితులతో సీఎం జగన్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్న ముద్రగడ...ముఖ్యమంత్రి సమక్షంలో వైసీపీలో చేరారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola