Moolapet Port Controversy: పోర్ట్ వద్దు, మా భూములు మాకిచ్చేయండంటున్న మూలపేట నిర్వాసితులు | ABP

Continues below advertisement

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో నిర్మిస్తున్న పోర్టు నిర్మాణ పనులకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పోర్టు వస్తే తమ జీవితాల్లో మార్పు వస్తుందని ఆశించి భూములిస్తే, ఇప్పుడు తాము ఈ పోర్టు వల్ల పరాయివారిగా మారిపోతున్నామంటూ స్థానికులు ఈ పోర్టును వ్యతిరేకిస్తున్నారు. మూలపేట ప్రాంతం నుంచి మా రిపోర్టర్ ఆనంద్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram