MLA Perni Nani : బందరు పోర్టు శంకుస్థాపన తర్వాత జగన్ కు పేర్ని నాని కృతజ్ఞతలు | ABP Desam
ABP Desam
Updated at:
22 May 2023 02:20 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమచిలీపట్నం పోర్టుకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్యే పేర్నినాని సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా బందరు పిచ్చోళ్లంటే ఏంటో అర్థం చెప్పారు.