Minister Vidadala Rajini Visits Guntur Government Hospital: ఆస్పత్రి సిబ్బందిపై ఫైర్ | ABP Desam
ABP Desam
Updated at:
21 Apr 2022 10:22 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appగుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిని వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని పర్యటించారు. అత్యవసర విభాగంలో రోగులు అవస్థలు పడుతుంటే ఆస్పత్రి సిబ్బంది ఎందుకు పట్టించుకోవట్లేదని మంత్రి ప్రశ్నించారు. రోగుల రిజిష్టర్ సరిగా మెయింటెన్ చేయకపోవడంపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.