Minister Seediri Appalaraju : తిరుపతిలో పర్యటించిన మంత్రి సీదిరి అప్పలరాజు | ABP Desam

"వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు వస్తాయన్న ధీమాతో ఉన్నామని..అదే వ్యాఖ్యలు సీఎం జగన్ అంటే తప్పేంటని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. తిరుపతిలో పర్యటనలో‌ భాగంగా శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వవిద్యాలయంలో అధునాతన విశ్వ విద్యాలయం గ్రంధాలయాన్ని మంత్రి ప్రారంభించారు.. అనంతరం మాట్లాడిన అప్పలరాజు...గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందన్నారు..ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడా నిలదీయలేదని, ప్రతిపక్షాలు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు."Minister Seediri Appalaraju

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola