Minister Karumuri Nageswararao Serious On Farmer: వైరల్ అవుతున్న ఎమ్మెల్యే వీడియో

Continues below advertisement

మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఓ రైతుపై మాటతూలారు. తణుకు దగ్గర ఉన్న వేల్పూరులోని వెంకటేశ్వరస్వామి ఆళయం వద్ద అన్న సమారాధనకు ఆయన వచ్చారు. ఆ తర్వాత ప్రజలతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుందని, ఎవరైనా అధికారులు డబ్బులు అడిగితే తనకు ఫోన్ చేయాలన్నారు. ఆ సమయంలో ఓ రైతును ఉద్దేశించి మంత్రి ఇలా మాటజారారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram