Minister Dharmana Prasada Rao : అమరావతి రైతుల పాదయాత్ర చేయిస్తోంది చంద్రబాబే | ABP Desam

Continues below advertisement

వచ్చే ఎన్నికల్లో కలిసిపోటీచేయాలనే క్లారిటీతోనే పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పనిచేస్తున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకూ అమరావతి రైతులు చేపట్టిన రెండో దఫా మహాపాదయాత్రపై ధర్మాన మాట్లాడారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram