Minister Botsa Satyanarayana Fire On YCP Leader: ఎస్.కోటలో మంత్రి బొత్స ఫైర్

విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గంలోని వైసీపీ నాయకులపై మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఓ కార్యక్రమం ముగించుకుని బొత్స వెళ్తుండగా.... ఎమ్మెల్సీ రఘురాజుపై ఫిర్యాదు చేయడానికి కొందరు నాయకులు వెళ్లారు. ఇది సమయం కాదని, కావాలంటే విజయనగరం వచ్చి ఫిర్యాదు చేయాలని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. యూజ్ లెస్ ఫెలో అంటూ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola