Minister Amarnath on PM Modi Tour : ప్రధానమంత్రి అనుమతి కోరామన్న మంత్రి అమర్ నాథ్ | DNN | ABP Desam

PM Modi ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భోగాపురం ఎయిర్ పోర్ట్ కు శంకుస్థాపన చేసే అవకాశం ఉందని ఏపీ ఐటీ, పరిశ్రమ శాఖల మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. ప్రధాని శంకుస్థాపన చేయాలని పీఎంఓ కు సమాచారం ఇచ్చామన్న అమర్ నాథ్..అనుమతులు ఇచ్చే మోదీతోనే శంకుస్థాపన చేయిస్తామన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola