వరద బాధితులకు కొత్తగా ఇళ్లు నిర్మిస్తున్నాం: మంత్రి ఆదిమూలపు సురేష్
ABP Desam
Updated at:
25 Nov 2021 09:39 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకడప జిల్లాలో వరద ప్రభావిత గ్రామాలలో ఇన్ ఛార్జ్ మంత్రి ఆదిములాపు సురేష్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి లు పర్యటించారు.బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసారు.ఈ సదర్బంగా మంత్రి మాట్లడుతూ చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటన ఎన్నికల ప్రచారంలా నిర్వహిస్తున్నారని విమర్మించారు.