కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం, బ్యాగ్ లో నాటుబాంబులు, జామర్

Continues below advertisement

కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి సత్యనారాయణరెడ్డిపై ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఈ క్రమంలో ఆయన కుమారుడు ఆదిత్య రెడ్డి వారిని ప్రతిఘటించారు. దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి అక్కడ్నుంచి పరారయ్యారు. ఆ క్రమంలో వారి వద్ద నుంచి ఓ సంచి పడిపోయింది. అందులో 2 నాటు బాంబులు, ఓ జామర్ ఉన్నాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram