Man Dies In Raidurgam Police Station: రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఓ వ్యక్తి మృతి

Continues below advertisement

ఉమ్మడి అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీస్ స్టేషన్ లోనే ఓ వ్యక్తి కన్నుమూయడం సంచలన రేపింది. గొర్రెల దొంగతనం చేస్తున్నాడంటూ రామాంజనేయులతో పాటు మరొకరిని స్థానికులు పోలీసులకు అప్పజెప్పారు. స్టేషన్ లోని కంప్యూటర్ రూంలో రామాంజనేయులు లుంగీతో ఉరి వేసుకుని చనిపోయినట్టు పోలీసులు చెబుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram