కర్నూలు మహానంది క్షేత్రంలో నందినోటి నుండి అద్బుతం..!

కర్నూలు జిల్లా మహానంది క్షేత్రంలో ఈ రోజు ఉదయం అర్చకులు బాబు స్వామి ప్రతిరోజూలాగ తెల్లవారుఝామున అభిషేకమునకు జలం తీసుకునేందుకు వెళ్లగా రాళ్ళ మధ్యలో వేగంగా వస్తున్న జల ప్రవాహమును గమనించి ఆశ్చర్యపోయాడు.కార్యనిర్వహణాధికారి మల్లికార్జున ప్రసాద్ కు తెలపడంతో , భక్తులకు ఈ అద్భుతమైన జల విశేషాన్ని చూపించేందుకు వీలుగా ఓ పైపును ఉంచి చూడగా అందులో నుంచి అత్యంత వేగంగా వస్తున్న జల ప్రవాహాన్ని చూసి ఆశ్చర్యపోయారు.ఇక్కడి నంది నోట్లో నుండి జలం ఎలా వస్తుందో చూస్తే మన పురాణాలలో చెప్పినట్లు జరుగుతోందని భక్తులు ఆశ్చర్యపోయారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola