Kuppam TDP Leaders on HNSS Water : కుప్పానికి నీళ్లు ఇవ్వటం డ్రామా అంటున్న స్థానికులు | ABP Desam

కుప్పం నియోజకవర్గానికి హంద్రీనీవా ద్వారా సీఎం జగన్ విడుదల చేసిన నీళ్లు ఓ డ్రామా అంటూ ఆరోపణలు చేస్తున్నారు కుప్పం టీడీపీ నాయకులు. ఎన్ కే పురం గ్రామస్థులతో కలిసి నీళ్లు లేక ఎండిపోయిన హంద్రీనీవా కాలువల్లో కూర్చుని టీడీపీ నాయకులు ఆందోళన చేశారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola