Krishnagiri Elephants : కుప్పం సరిహద్దుల్లో ఏనుగులను బంధించిన ఫారెస్ట్ అధికారులు | DNN | ABP Desam
Continues below advertisement
తమిళనాడులోని కృష్ణగిరిలో రెండు వారాల క్రితం, కుప్పంలో వారం రోజులుగా భీభత్సం సృష్టించి నలుగురిని తొక్కి చంపిన రెండు మదపుటేనుగులను ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement