Krishna Floods : కృష్ణానదిలో పెరుగుతున్న నీటి మట్టం - అధికారులు అప్రమత్తం | ABP Desam
Krishna నదిలో వరదనీరు భారీ చేరుకుంటుంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు ప్రవాహ ఉద్ధృతి పెరిగింది. విజయవాడ ప్రకాశం బ్యారేజ్ లో 25 గేట్లు అడుగు మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.